ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీపికబురు చెప్పారు . రాష్ట్రంలో గ్రూపు-2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు .
ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టుల సంఖ్య భారీగా పెరిగాయి గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా , ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది మొత్తం గ్రూప్స్ లో ఉద్యోగాలు కలిపి 292 పోస్టులు భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . గ్రూప్-1 , 110 పోస్టులు గ్రూప్-2 182 పోస్టులు ఉన్నాయి .